దేశాన్ని కశ్మీర్తో అనుసంధానించే రైలు మార్గంలో తొలి రైలు ట్రయల్ రన్ విజయవంతమైందని రైల్వే అధికారులు ఆదివారం ప్రకటించారు. కాట్రా-శ్రీనగర్ స్టేషన్ల మధ్య 22 బోగీలతో కూడిన రైలు ప్రయాణాన్ని పరీక్షించామని �
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు అందించాలన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరబోతున్నది. ఈ జిల్లాకు సాగునీళ్లు అందించే సీతారామ ప్రాజెక్టు ట్రయల్న్ విజయవంతమైంది.
సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల గ్రామాలకు గోదావరి జలాలు అందించేందుకు ప్రభుత్వం గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. గురువారం గౌరవెల్లి రిజర్వాయర్లోకి గోదావరి �
భారతీయ రైల్వే కొత్త AC-2 టైర్ ఎల్హెచ్బీ (లింకే హాఫ్మన్ బుష్) కోచ్ ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ రైలు గంటకు180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించింది. నాగ్డా-కోటా-సవాయి మాధోపూర్ సెక్షన్లో ఈ ట్రయల్ ర�