మాలయాల్లో ట్రెక్కింగ్ అంటే మాములు విషయం కాదు. అందులోనూ 70 ఏండ్ల వయసులో ఓ డాక్టర్ ఈ ఘనతను సాధించాడు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ ఏబీఆర్పీ రెడ్డి ఏకంగా 12వేల అడుగుల ఎత్తయిన దయారా బుగ్యల్ అనే శిఖరాన్ని అధి
ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. ట్రెక్కింగ్కు వెళ్లిన బృందంలోని తొమ్మిది మంది సభ్యులు మృతి చెందగా, తీవ్ర ప్రతికూల వాతావరణంలో చిక్కుకున్న ఆరుగురిని సహాయక బృందాలు రక్షించాయి.
Guy Whittall : జింబాబ్వే మాజీ క్రికెటర్ గయ్ విట్టల్(Guy Whittall) ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. చిరుత పులి (Leaopard) దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో, అతడిని హుటాహుటిన హెలిక్యాప్టర్లో ఆస్పత్రికి తర�
అనంతపద్మనాభస్వామి ఆలయం సోమవారం భక్తులతో పోటెత్తింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సం ఖ్యలో తరలివచ్చారు. వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల నుంచి భక్�
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న లక్నవరం సరస్సు వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైక్లింగ్, ట్రెక్కింగ్ను శనివారం సాయంత్రం ములుగు డీఎఫ్వో కిష్టగౌడ్ ప్రారంభిం�
Polar Preet:బ్రిటీష్ ఆర్మీలో ఫిజియోగా చేస్తున్న 33 ఏళ్ల ప్రీత్ చాంది(Polar Preet) ఇప్పుడు సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్నది. గతంలో దక్షిణ ద్రువంలో ట్రెక్కింగ్ చేసి చరిత్ర సృష్టించిన ఆ భారతీయ సంతతిరాలు