Telangana | నేటి నుంచి గురుకుల పరీక్షలు ప్రారంభం.. మూడు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ తెలంగాణలోని అన్ని గురుకుల విద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)లు నేటి నుంచి ప్రారంభం కాను�
TREIRB | హైదరాబాద్ : గురుకుల నియామక పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సీబీఆర్టీ(కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష) పరీక్షలు నిర్వహించనున్నారు.
TS Gurukulam Posts | గురుకులాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టు ఒకటి నుంచి 23 వరకు రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (TRIB) గురువారం ప్�
TREIRB | గురుకుల విద్యాలయాల్లోని డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు పూర్తిస్థాయి నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. మొదటి రో�
హైదరాబాద్, ఏప్రిల్6 (నమస్తే తెలంగాణ): బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల విద్యాలయాల సొసైటీ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలిదఫాలో వివిధ కేటగిరీ