రాష్ట్ర విద్యుత్తు సంస్థల్లో పదోన్నతుల పంచాయితీ తారాస్థాయికి చేరింది. విద్యుత్తు సంస్థలు, సర్కారు తీరును నిరసిస్తూ వివిధ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. పదోన్నతులు ఇవ్వకుం డా బదిలీలు చేపడితే ప్రత్య�
కొంత మంది ఉపాధ్యాయులు, మాజీ టీచర్లు తనను మానసికంగా వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ తెలిపారు.
దేవాదాయ శాఖలో ఉద్యోగుల బదిలీల వ్యవహారం ఉతంఠ రేపుతున్నది. గత నెల 21న నిర్వహించిన సమావేశంలో ఆలయాల్లో తిష్ట వేసిన ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించిన నేపథ్య�
ఉద్యోగులకు బదిలీలు సహజమేనని మంచిర్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ అన్నారు. డీఎల్పీవోలుగా విధులు నిర్వహించిన బదిలీపై వెళ్తున్న ప్రభాకర్రావు, ఫణీందర్ రావులను జిల్లా పంచాయతీ అధికారు�
రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని ఉద్యోగుల బదిలీల సవరణ షెడ్యూల్ను శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన విడుదల చేశారు. శనివారం నుంచే ప్రారంభంకానున్న ఈ బదిలీల ప్రక్రియను