రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 14ఎక్సైజ్ స్టేషన్లను త్వరలోనే ప్రారంభించనునున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వచ్చేవారంలోనే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నుంచి కానిస్టేబుల్ వరకూ అర్హులైన సిబ్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలు జరిగినా, సెర్ఫ్ లో మాత్రం చేపట్టలేదు. అయితే తమకు కూడా బదిలీ అవుతుందని ఆయా విభాగాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు ఆశపడ్డారు. �
అవినీతికి చోటు లేకుండా ఎంతో పారదర్శకంగా బదిలీ ప్రక్రియను చేపడుతున్నామని, అందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించి, వెబ్ కౌన్సెలింగ్ను ఎంప్లాయీస్ పోర్టల్ ద్వారా నిర్వహించామని ప్రకటించారు. బదిల
విద్యుత్ శాఖలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది. కోరుకున్న చోటుకు.. కీలక పోస్టుల కోసం జోరుగా పైరవీలు సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీజీఎస్పీడీసీఎల్లో ఒకే చోట రెండేండ్లకు పైబడ
Minister Sabitha | రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పక్కాగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కార్యాలయంలో ఉపాధ్య