మిచౌంగ్ తుఫాన్ వల్ల మధురై -నిజాముద్దీన్, తిరుచిరాపల్లి- హౌరా, విశాఖపట్నం- తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తున్న రైళ్లను ఈ నెల 4, 5 తేదీలలో రద్దు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
SCR | వర్షాకాలం నేపథ్యంలో కొనసాగుతున్న రైల్వే ట్రాకుల అభివృద్ధి పనుల వల్ల పలు రైల్వే స్టేషన్ల మధ్యలో దాదాపు 36 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) అధికారులు వెల్లడించారు.
దక్షిణ మధ్య రైల్వే జోనల్ ఆధ్వర్యంలో గుంతకల్ డివిజన్ పరిధిలో కొనసాగుతున్న నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా రెండు రైళ్లను రద్దు చేసినట్లు మంగళవారం ఎస్సీఆర్ అధికారులు వెల్లడించారు.
Railways canceled 95 trains | జవాద్ తుఫాను నేపథ్యంలో భారతీయ రైల్వేశాఖ పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేసింది. గురు, శుక్ర, శనివారాల్లో నడవాల్సిన 95 రైళ్లను
ఖిలావరంగల్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నేటి నుంచి రైళ్ల రాకపోకలకు సంబంధించి కీలక మార్పులు జరుగుతున్నాయని రైల్వేశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ రైళ్లుగా, ఎక్స్�
మరో 12 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే | రోనా మహమ్మారి ప్రభావం రైల్వేలపై భారీగా పడుతున్నది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్, మరికొన్ని కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.
కరోనా ఎఫెక్ట్.. రాజధాని, శతాబ్ది సహా 28 రైళ్లు రద్దు | దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్నది. వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించగా.. మరికొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ, లాక్డౌన్ తరహా ఆంక్షలు అమలువుత
పలు ప్రత్యేక రైళ్లు రద్దు | తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ నియంత్రణ చర్యల వల్ల రైల్వేశాఖపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇరురాష్ట్రాల్లో పాక్షిక కర్ఫ్యూ దృష్ట్యా ప్రయాణికులెవ్వరూ రాకపోకలకు ఆసక్తి చూపకపోవడంతో