రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా పేరుగాంచిన వరంగల్లో నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి. జంక్షన్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మిగిలాయి. నగరంలో ట్రాఫిక్తో పాటు రోడ్డు ప్రమాదా�
గతేడాదితో పోలిస్తే మూడు గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తయిందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఉదయం 10.30 గంటల వరకు ట్రాఫిక్ జంక్షన్లు అన్ని క్లియర్ చేసినట్లు చెప్పారు.
సోమవారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో నగరం అతలాకుతలమైంది. దీనికి తోడు రాఖీ పండుగ కావడంతో ప్రజలు రోజువారీ కంటే ఎక్కువ సంఖ్యలో బయటకు వచ్చారు. దీంతో నగరం ట్రాఫిక్తో అష్టదిగ్భందనంగా మారింది. ఎటు చూసినా రోడ్లపై
సాధారణంగా ఎన్నికలు అనగానే ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు రాజకీయ పార్టీలు ఉపక్రమిస్తుంటాయి. కానీ, ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో ఉల్లంఘనలు తప్పించుకోవడానికి వీల్లేదు.
గ్రేటర్ హైదరాబాద్లో మరో మూడు చోట్ల జంక్షన్ల అభివృద్ధికి జీహెచ్ఎంసీ కసరత్తు ప్రారంభించింది. రవీంద్రభారతి, జర్నలిస్టు కాలనీ, జగన్నాథ ఆలయం వద్ద ఉన్న జంక్షన్ల అభివృద్ధికి చర్యలు చేపట్టింది.
Hyderabad | గ్రేటర్లో ట్రాఫిక్ జంక్షన్లు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. విదేశీ తరహాలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ, పాదచారుల భద్రతతో పాటు సులభంగా వెళ్లడం, వాహనం వేగం తగ్గడం, ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా
గ్రేటర్లో జంక్షన్లు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ఎస్ఆర్డీపీ ద్వారా ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు కూడళ్లను