Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి నోరుజారారు. పార్టీ లోక్సభాపక్ష నేత రాహుల్ అసువులు బాసినట్లు నోరుజారారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవ
కాంగ్రెస్ నిర్వహించిన ఆన్లైన్ పోలింగ్పై సీఎం రేవంత్ సీరియస్ అయినట్టు తెలిసింది. సోషల్ మీడియాలో బలహీనంగా ఉన్నామని తెలిసినా కూడా ఏ ధైర్యంతో ఆన్లైన్ పోలింగ్ నిర్వహించారని ఆయన టీపీసీసీ చీఫ్ మహ�
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేయడం మానుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్త�
లగచర్లలో కలెక్టర్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. అధికారులపై దాడి హేయమైన చర్య అని, ఈ దాడిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే మొదటి ముద్దాయి అని
వరి కోతలు మొదలై చాలా రోజులవుతున్నదని, ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభిస్తారని జగిత్యాల మండల కాంగ్రెస్ నాయకుడు గుంటి మొగిలి కాంగ్రెస్ పార్టీ పెద్దలను ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిజామాబాద్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఏకంగా ఆరుగురు మంత్రులు పాల్గొన్న ఈ కార్యక్రమం మొత్తం గందరగోళంగా సాగింది.