New Ration Cards | ఏపీకి లక్ష టన్నుల కంది పప్పు కేటాయించాలని కేంద్రాన్ని కోరామని ఆ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దేశవ్యాప్తంగా కందిపప్పు కొరత వేధిస్తున్నా ఏపీలో కంది పప్పు రూ.150కే అందిస్తు
తొమ్మిదేండ్ల బీజేపీ ప్రభుత్వ ఏలుబడిలో ఆకలిసూచీలో 107వ ర్యాంకుకు పడిపోయిన భారతంలో కంది కష్టాలు కూడా మొదలయ్యాయి. ‘ఓట్లేసి గెలిపించిన మాకు.. పప్పన్నం కూడా పెట్టలేవా మోదీ?’ అంటూ సామాన్యులు దీనంగా అడుగుతున్నా�
కందిపప్పు వాడకం లేని ఇల్ల్లు దేశంలో దాదాపుగా ఉండదు. ప్రొటీన్లు పుష్కలంగా ఉన్న ఈ పప్పు వాడకం నెలకు ఒక్కో ఇంట్లో ఐదారు కిలోల వరకూ ఉంటుంది. అయితే, ఇప్పుడు ఆ పప్పు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. సూపర్ మార్క�
వానకాలంలో వర్షాధారం కింద రైతులు జిల్లాలో సాగుచేసే ప్రధాన పంట కందిపంట. నల్లరేగడి భూములతో పాటు మెట్ట పొలాల్లో కూడా రైతులు ఎక్కువ విస్తీర్ణంలో కంది పంటను సాగు చేస్తారు.
తెలంగాణకు చెందిన మరో రెండు ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు లభించే అవకాశం ఉన్నది. ఇప్పటికే రాష్ర్టానికి చెందిన 15 ఉత్పత్తులకు జీఐ గుర్తింపు రాగా, హైదరాబాద్ లక్క గాజులు, తాండూరు రెడ్
రైతులకు కంది విత్తనాలను ఉచితంగా ప్రభుత్వమే అంద జేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని పీలారం గ్రామంలో ‘మీతో నేను’ కార్యక్రమం నిర్వహించారు. గ్రా�