AP theaters | దసరా పండక్కి ముందు టాలీవుడ్ నిర్మాతలకు తీపికబురు చెప్పాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ . అక్కడ థియేటర్స్ ఓనర్లకు.. నిర్మాతలకు మంచి వార్త చెప్పాడు. కరోనా కారణంగా చాలా రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో థియ
Brahmanandam in Panchathantram | తెలుగు ఇండస్ట్రీలో లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 30 సంవత్సరాల్లో ఈయన వెయ్యికి పైగా సినిమాల్లో నటించాడు. అప్పట్లో తెలుగులో ఏ సినిమా
Maha Samudram pre release business | శర్వానంద్ ( sharwanand ), సిద్ధార్థ్ ( siddharth ) ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి ( ajay bhupathi ) తెరకెక్కించిన చిత్రం మహా సముద్రం. ఆర్ఎక్స్ 100 లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ఈ సి�
MAA Elections Controversy | మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి మేమంతా ఒక్కటే.. ఇప్పుడు గొడవలు పడిన కూడా ఎన్నికల తర్వాత అందరం కలిసే ఉంటాం అంటూ.. మొన్నటి వరకు కబుర్లు చెప్పిన సినిమా సభ్యులు.. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూసి�
mohan babu | ఇప్పుడు ఇండస్ట్రీలో అంతా ఇదే అనుకుంటున్నారు. తనకు అవసరం లేదు అంటూనే మోహన్ బాబు ఇండస్ట్రీ పెద్ద అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. ఆయన మాటల్లో అది కనిపించడం లేదు కానీ
ఇప్పటివరకు హీరోయిన్గా సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది ముంబై (Mumbai) భామ అవికాగోర్ (Avika Gor). ఈ బ్యూటీ నిర్మాతగా కూడా తన అదృష్టాన్నిపరీక్షించుకునేందుకు సిద్దమైంది.
సీనియర్ దర్శకుడు బి.గోపాల్ (B Gopal) డైరెక్షన్ చేసిన ఆరడుగుల బుల్లెట్ (Aaradugula Bullet) కనీసం వచ్చినట్టు కూడా ప్రేక్షకులకు తెలియదు. మరీ ముఖ్యంగా హీరో గోపీచంద్ (Gopichand) సినిమా గురించి పట్టించుకోవడం మానేశాడు.
'మా' ఎన్నికల (Maa Elections) తర్వాత ప్రకాశ్రాజ్ (Prakash Raj) ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన ప్యానెల్ సభ్యులు మాట్లాడిన మాటలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి.
RGV | సంచలనాలకు కేంద్ర బిందువులా ఉండే రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన ట్వీట్ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది. ఆయన దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ‘కొండా’.
తన ప్యానెల్ (Prakash Raj Panel) నుంచి గెలుపొందిన 11 మంది సభ్యులు రాజీనామా చేస్తున్నట్టు ప్రకాశ్రాజ్ ప్రకటించారు. మీకు కావాల్సిన వాళ్లను పెట్టుకుని ఉచితంగా మా సంక్షేమ కార్యక్రమాలు చేయాలని మంచు విష్ణు టీం�
టాలీవుడ్లో (Tollywood) 'మా' ఎన్నికల (Maa Elections) సమరం ముగిసింది. అయితే 'మా' ఫలితాల అనంతరం ప్రకాశ్రాజ్ (Prakash Raj) సభ్యత్వానికి రాజీనామా చేడం, ఆ తర్వాత నాగబాబు కూడా రాజీనామా చేయడంతో ఈ వ్యవహారమంతా యూటర్న్ తీసుకు