సాహో చిత్రం తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం రాధే శ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలోతెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా చిత్రం నుండి టీజర�
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం సంక
హౌజ్లో ప్రియాంక-మానస్ రిలేషన్పై ఆసక్తికర చర్చ నడించింది.పింకీ టూమచ్గా ఆశలు పెట్టుకుంటుంది.. ఆమెను చూస్తుంటే భయంగా ఉంది.. తన గురించి తాను ఆడకుండా మానస్ కోసమే ఆడుతుందని చెప్పింది అనీ మాస్టర్. నా�
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో ఏడో వారం చివరి దశకు చేరుకుంది. 19 మంది సభ్యులలో ఇప్పటికే ఆరుగురు ఎలిమినేట్ కాగా, నేడు మరొకరు హౌజ్ నుండి బయటకు వెళ్లనున్నారు. అయితే శనివారం కావడంతో నాగార్జున పుష�
మెగా హీరో వైష్ణవ్ తేజ్ని హీరోగా పరిచయం చేస్తూ బుచ్చిబాబు తెరకెక్కించిన రొమాంటిక్ చిత్రం ఉప్పెన. ఈ సినిమాతో అనూహ్యంగా టాలీవుడ్ లోకి దూసుకు వచ్చిన బుచ్చిబాబు అందరి దృష్టిని ఆకర్షించాడు. త్వరలో
ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్న. ఈ సినిమా తర్వాత మంచి ప్రాజెక్టులు చేసుకుంటూ వెళుతున్న రష్మిక టాప్ హీరోస్ తో అవకాశాలతో పాటు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంద�
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియ ఇటీవలి కాలంలో తన భర్త ఆండ్రూ కోశ్చీవ్ తో కలిసి తెగ సందడి చేస్తుంది. పబ్లిక్ పార్కుల్లో, విహారయాత్రల్లో రచ్చ చేసిన శ్రియ జంట తాజాగా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ వేది�
నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత పలు విమర్శలు ఎదుర్కొంది. సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేశారు. ఈ క్రమంలో సమంత కూకట్పల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సమంత పిటిషన్పై త్వరగా
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్లో రాధే శ్యామ్ చిత్రం ఒకటి. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కో
90’లలో నటిగా, ఇండస్ట్రీని షేక్ చేసిన రోజా అనంతరం రాజకీయాల్లో ప్రవేశించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తూనే సోషల్ మీడియాలోను హడావిడి చేస్తుంది. ముఖ్యంంగా తన ఫ్యామిలీ
కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేస్తూ 100 కోట్ల వాక్సినేషన్ ను విజయవంతంగా పూర్తి చేసుకొని “వాక్సినేషన్ సెంచరీ” అనే హిస్టారికల్ మూమెంట్ ని నమోదు చే�
స్వయంకృషితో ఈ స్థాయికి చేరిన చిరంజీవికి కష్టం విలువ తెలుసు.తన అభిమానులు ఆపదలో ఉంటే వెంటనే స్పందిస్తారు చిరంజీవి.మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ బేస్ మరో హీరోకు లేదు అనడంతో ఏమాత్రం సందేహం లేదు. ఆ
తమిళ నటుడు సూర్య వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తున్నాడు. చివరిగా ఆకాశం నీ హద్దురా అనే సినిమాతో అలరించిన సూర్య ఇప్పుడు జై భీమ్ చిత్రంతో సందడి చేయనున్నాడు. చట్టం బలమైన ఆయుధం, అయితే ఎవ