బిగ్ బాస్(Bigg Boss) తర్వాత చాలా మంది జీవితాలు మారిపోయాయి. ఈ షోకి రాకముందు కనీసం వారెవరో కూడా ప్రేక్షకులకి తెలిసేది కాదు. కాని ఒక్కసారి బిగ్ బాస్ హౌజ్లోకి అడుగుపెట్టాక వారి రాతే మారింది. స్టార్ సెలబ్రి
శర్వానంద్, రష్మిక ప్రధాన పాత్రలలో కిషోర్ తిరుమల(Kishore tirumala) తెరకెక్కిస్తున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొ�
ఆదివారం భారత్ -పాకిస్తాన్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్లో ఇండియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోతుందని ఎవరూ అనుకోలేదు. టీ20 వరల్డ్ కప్ల్లో పాక్పై ఇండియాదే ప�
ప్రముఖ సంగీత దర్శకుడు, మణిశర్మ(Mani Sharma) కుమారుడు మహతి స్వరసాగర్(Mahati Swarasagar) ఆదివారం రోజు చెన్నైలోని టీ-నగర్లోని ద అకార్డ్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. కొద్ది రోజుల క్రితం సంజన కలమంజే అనే యువతితో నిశ్చిత�
మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ వివాహ రిసెప్షన్ వేడుక హైదరాబాదులో జరగగా, ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) , జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూడా హాజరయ్యారు. మెగా బ్రదర్స్ రాకతో అక్క�
ఏడో వారంలో ఎలిమినేట్ అయి స్టేజ్ మీదకు వచ్చిన ప్రియతో నాగార్జున ఓ ఆట ఆడించాడు. హౌస్మేట్స్కు రిపోర్డ్ కార్డ్ ఇవ్వమని ఆదేశించాడు. మొదటగా లోబో గురించి చెప్పిన ప్రియ.. అతడు తనకు అర్థం కాడంటూ ఐదు మార్కుల
సన్ డే ఫన్ డే .. బిగ్ బాస్ హౌజ్లో నాగార్జున ఆ రోజు వెరైటీ ఆటలు ఆడిస్తూ ఒకరిని ఎలిమినేట్ చేస్తుంటారు. తాజా ఎపిసోడ్లో మొదటి టాస్క్లో పట్టుకోండి చూద్దాం అనే ఆటను ఇచ్చాడు. ఈ టాస్క్లో హౌజ్ మేట్స్ రింగ్లో
సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ స్టార్స్ ఒక్కొక్కరుగా కన్నుమూస్తుండడం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు కన్ను మూశారు. 64 ఏండ్ల రాజబాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో �
టాలీవుడ్ (Tollywood) యువ హీరో ఆకాశ్పూరీ (Akash Puri), ముంబై భామ కేతిక శర్మ (Ketika Sharma) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు ‘రొమాంటిక్’ (Romantic). ఈ సినిమా నుంచి వాట్ డు యు వాంట్ అంటూ సాగే మాస్ బీట్ను విడుదల చేశారు మేకర్స్.
బాహుబలి సినిమాతో ప్రభాస్ ఎలా అయితే పాన్ ఇండియా స్టార్గా మారాడో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్స్గా మారనున్నారని పలువురు చెబుతున్నారు. ఇప్ప�
విడుదల ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో టాప్ ప్లేస్లో ఉంటాయి సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata), భీమ్లా నాయక్ (Bheemla Nayak). ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగనున్నట్టు ఇప్పటికే డేట్స్ �
నాగశౌర్య ( Naga Shaurya ), రీతూ వర్మ (Ritu Varma) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా సినిమా వరుడు కావలెను (Varudu Kavalenu).అక్టోబర్ 29న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా నాగశౌర్య
మెగాస్టార్ చిరంజీవి నటుడిగానే కాదు సేవా దృక్పథం ఉన్న వ్యక్తిగా అందరి మనసులు గెలుచుకున్నాడు. కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు చిరు.అభిమానులకి కూడా పలు సందర్భాలలో సాయాలు చ�