పెద్దపల్లి-జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దు మానేరు తీరం ఓడేడ్- గర్మిళ్లపల్లి వద్ద టోల్గేట్ పేరిట వసూళ్ల దందా సాగుతున్నది. నదిలో కిలోమీటర్ మేర తాత్కాలిక మట్టిరోడ్డు వేసి, ఆపై అనధికార టోల్గేట్ �
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ చార్జీలు మళ్లీ పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ చార్జీలు పెరుగుతాయి. ఈసారి లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెంపు వాయిదా పడింది. జూన్ 1న ఆఖరి విడత పోలిం
Accident | కామారెడ్డి జిల్లా భిక్కనూర్ జాతీయ రహదారి 44పై ఉన్న టోల్గేట్ను అతివేగంగా వచ్చిన కంటైనర్ ఢీ కొట్టడంతో పలువురు టోల్గేట్ సిబ్బందికి గాయాలయ్యాయి.
గుమ్మడిదల, డిసెంబర్27: జాతీయ రహదారి 765డీ గుమ్మడిదల-బొంతపల్లి టోల్ ప్లాజా నిర్వాహకులపై స్థానిక యువకులు దాడి చేశారు. గుమ్మడిదల ఎస్సై విజయకృష్ణ వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి గుమ్మడిదల గ్రామానికి చెందిన పో