తిరుమల వేంకటేశ్వరస్వా మి సన్నిధిలో ఓ ఉద్యోగి బంగారాన్ని దొంగిలిస్తూ విజిలెన్స్ అధికారులకు ప ట్టుబడ్డాడు. టీటీడీ పరిధిలో వివిధ చోట్ల నెలకొల్పిన హుండీలను ఒకేసారి పరకామణికి తరలిస్తారు. ఇదే సమయంలో బ్యాంక
నిత్యం విశ్వామిత్ర కృత సుప్రభాతంతో నిద్రలేచే తిరుమల వెంకన్న నేటి నుంచి గోదాదేవి పిలుపుతో మేల్కొంటాడు. ధనుర్మాస వేళ గోదాదేవి రాసిన తిరుప్పావు పాశురాలు రోజుకొకటి చొప్పున వింటాడు శ్రీనివాసుడు. అలాగే రోజు
MLA Sunithalakshmareddy | కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి(MLA Sunithalakshmareddy) ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వది
ఎల్లారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా జాజాల సురేందర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు లింగంపేట్ మండలం నల్లమడుగు గ్రామంలో ఉన్న తల్లి హనుమవ్వకు సతీమణి భార్గవితో కలిసి పాదాభివందనం చేసి ఆశీర్�
తిరుమల వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి దర్శనమిచ్చారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు వెళ్లే కాలినడక దారిలో టీటీడీ ఆంక్షలను విధించింది. ఇటీవల చిన్నారిపై చిరుత దాడి ఘటనతో టీటీడీ అప్రమత్తమైంది. భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.