తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం ఇక సులువుగా మారనుంది. క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా కేవలం గంటలోపే దర్శనం పూర్తి కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దర్శనాలు పూర్తి చేసే�
టీటీడీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం గరుడ సేవ నిర్వహించనున్నారు. మలయప్పస్వామి.. గరుడవాహనంపై సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11 గంటల వరకు విహరిస్తారు. ఈ సేవ కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో శ్యామ�
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు తిరుమల మాఢ వీధుల్ల