రైళ్ల కొత్త టైం టేబుల్ను రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసింది. ఇందులో 64 వందే భారత్ రైళ్లతోపాటు మరో 70 ఇతర రైల్వే సర్వీసులను చేర్చారు. ‘ట్రైన్స్ ఎట్ గ్లాన్స్(టీఏజీ)’ పేరుతో విడుదల చేసిన ఈ రైల్వే
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెల 4న ప్రారంభం కానున్న ఈ లీగ్.. 26న జరుగనున్న ఫైనల్తో ముగియనుంది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది.
CBSC | సీబీఎస్సీ బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభంకానున్నారు. సీబీఎస్సీ స్కూల్స్లో పదో తరగతి, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి 15 నుంచి మే 15 మధ్య పరీక్షలను