ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. తన చిన్న కుమారుడికి పరీక్షల నేపథ్యంలో బెయిల్ మంజూ
Manish Sisodia | ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియా ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి జైలు నుంచి ఒక లేఖ రాశారు. ‘త్వరలో మిమ్ములందరినీ బయటికొచ్చి కలుస్తా’ అని �
Sanjay Singh | ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఎట్టకేలకు తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయనకు మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. సంజయ్ సింగ్ తండ్రితో పాటు ఆప్ నేత సౌరభ్ �
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం కేసు (liquor policy scam)లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీహార్ జైలు (Tihar Jail)కు వెళ్లిన విషయం తెలిసిందే. జైల్లో తొలిరోజు రాత్రి కేజ్రీవాల్ హాయిగా నిద్రపోయినట్లు జైలు వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు స్థానిక రౌస్ అవెన్యూ కోర్టు ఈనెల 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
జైలు అధికారులు తనకు వసతులు కల్పించడం లేదని ఎమ్మెల్సీ కవిత అవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తీహార్ జైలు అధికారులపై కవిత తరపు న్యాయవాదులు గురువారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి ఫి�
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ కోరారు కవిత. కానీ ఈ పిటిషన్పై ఏప్రిల్ 1వ తేదీన విచారణ చేప�
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అ రవింద్ కేజ్రీవాల్ అరెస్టయినప్పటికీ, తమ సీఎం కేజ్రీవాలేనని, తీహార్ జైలు నుంచే ఆయన పాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు చెబుతున్నారు. అయితే, స్వతంత్ర భారత
Aaftab Poonawala | ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా (Aaftab Poonawala)ను రోజులో కొన్ని గంటలు ఓపెన్ జైలులో ఉంచాలని తీహార్ జైలుకు ఢిల్లీ హైకోర్టు సూచించింది.
డిసెంబర్ 13న నూతన పార్లమెంటు భవనంలోని లోక్సభ సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక వ్యక్తి సభలోకి దూకిన దుశ్చర్య యావన్మందినీ ఆందోళనకు గురిచేసింది. ఇది డిసెంబర్ 13న జరగటంలో ఏదన్న కుట్ర ఉన్నదా లేక యాదృచ్ఛికమా అన్నద
Manish Sisodia | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో ( liquor policy case) అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా (Manish Sisodia) శనివారం జైలు నుంచి బయటకు వచ్చారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు మధు
Tihar Jail: తీహార్ జైలు అధికారిని ఓ లేడీ మోసం చేసింది. బాడీబిల్డర్ అయిన ఆ ఏఎస్పీని 50 లక్షలు ముంచిందామె.రెజ్లర్ అయిన ఆ మహిళ తన భర్తతో కలిసి ప్రస్తుతం పరారీలో ఉంది.