అయ్యప్ప భక్తుల సౌకర్యార్ధం శబరిమలకు ప్రత్యేక రైళ్లను (Sabarimala Special Trains) దక్షిణ మధ్య రైల్వే (SCR) ఏర్పాటు చేసింది. శుక్రవారం నుంచి (నవంబర్ 7) జనవరి వరకు 60 ప్రత్యేక రైళ్లను తిప్పనుంది.
విమాన టికెట్ రిఫండ్ నిబంధనల్లో మార్పులు చేయడానికి పౌర విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ సిద్ధమైంది. టికెట్ బుకింగ్ చేసుకున్న 48 గంటల్లో రద్దు చేసుకున్న వారికి ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవస�
ప్యాసింజర్ రైళ్ల శకం ముగిసినట్లే కనిపిస్తున్నది! భారతీయ రైల్వే వీటిని ఎక్స్ప్రెస్ స్పెషల్స్గా నడుపుతూ, టికెట్ ధరలను అమాంతం పెంచేస్తున్నది. అన్ని స్టేషన్లలోనూ ఆగుతూ ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లన�
టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న వారు సరికొత్త విధానంతో ట్రైన్ టికెట్ ఎగ్జామినర్లను బురిడీ కొట్టిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. స్మార్ట్ఫోన్ యూజర్ల కోసం రైల్వే యూటీఎస్ ఆన్ మొబైల్
విమానాల్లో కోరుకున్న చోట సీటు కావాలంటే ప్రయాణీకులు అదనంగా చెల్లించుకోవాల్సి వస్తున్నది. ఓ తాజా సర్వేలో గడిచిన 12 నెలల్లో మూడింటా ఒక వంతు ప్రయాణీకులు తమకు నచ్చిన చోట కూర్చోవడం కోసం ఎయిర్లైన్స్కు ఎక్కువ