ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో (Nizamabad ) వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. మాచారెడ్డి మండలం సోమవారంపేట తండా, డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, ధర్పల్లి, జక్రాన్పల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది.
ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్ (Hyderabad) నగర వాసులకు కాస్త ఊరట లభించించింది. నగరంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం (Rain) కురుస్తున్నది. రాజేంద్రనగర్, తుర్కయంజాల్, కొత్తపేట, సరూర్నగర్
పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురిలో ఆకస్మిక తుఫాను విధ్వంసం (Bengal storm) సృష్టించింది. తుఫాన్ ధాటికి ఐదుగురు చనిపోగా, సుమారు 300 మందికిపైగా గాయపడ్డారు. 800కుపైగా ఇండ్లు నేలమట్టమయ్యాయి.
దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు (Delhi) దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) కురుస్తున్నది. దీంతో ఇన్నిరోజులుగా రికార్డు స్థాయి ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలకు ఉపశమనం లభించింది.
హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురిసింది. ఆదివారం తెల్లవారుజామున నగర శివార్లలోని దుండిగల్, గండిమైసమ్మలో ఈదురుగాలులలో కూడిన వాన పడింది.
రాష్ట్రంలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.
ఉమ్మడి మహబూబ్నగర్లోని జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal), వనపర్తి జిల్లాల్లో (Wanaparthy) వాన దంచికొట్టింది. బుధవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (Rain) ఉదయం 5 గంటలవరకు ఎడతెరపి లేకుండా కురిసి
హైదరాబాద్లో (Hyderabad) అక్కడక్కడ వర్షం (Rain) కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నగరంలో ఉరుములు (Thunderstorm), మెరుపులు (Lightning) వస్తున్నాయి. దీనికి వర్షం కూడా తోడయింది.
Hyderabad | రాజేంద్రనగర్లోని ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో అక్కడ మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలిని రాజేంద్రనగర్ డీసీపీ గురువారం సాయంత్రం �
రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు (Rain) కురిసే అవకాశం ఉంది. ఉరుములు (Thunderstorm), మెరుపులు (Lightning), ఈదురు గాలులతో (Gusty winds) కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తె�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిశాయి. పెనుగాలులకు పలు చోట్ల చెట్లు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాతో పాటు ట్రా
Thunderstorm | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నల్లగొండ, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో పిడుగులు పడటంతో ఇద్దరు మరణించగా, రెండు కాడెద్దులు, 43 మేకలు మృతిచెందాయి. మరో మ
పాట్నా: నిర్మాణంలో ఉన్న ఒక వంతెన గాలి వానకు కూలింది. బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఖగారియా, భాగల్పూర్ జిల్లాలను కలుపుతూ నాలుగు లైన్ల వంతెనను నిర్మిస్తున్నారు. అగువానీ-సుల్తాన్గంజ్ బ్ర�