‘అయ్యో దేవుడా.. ఎంత పనిజేస్తివి. మా ఇంటి గోవును తీసుకపోతివివా..?, మమ్ముల ఎక్కడ కాకుంటా చేస్తివా..?’ అంటూ ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గరాజేశ్వర తండాకు చెందిన బానోత్ రాజునాయక్ పాడి ఆవుపై పడి కన్నీటిపర్యంతమయ్య�
హుజూరాబాద్ రూరల్, జూన్ 16 : వానకాలం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడడం పరిపాటి. దీనివల్ల ఒకోసారి ఇండ్లల్లో విద్యుత్ ఉపకరణాలు దెబ్బతిన డంతోపాటు ప్రాణనష్టం కూడా సం�
రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి భారీగా ప్రాణ నష్టం జరిగింది. పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించిన పిడుగుల వానకు ఒకేరోజు తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. పెద్ద ఎత్తున వరదనీరు
Umran Malik శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఇండియన్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తన వేగంతో దుమ్మురేపాడు. వాంఖడే స్టేడియంలో కళ్లు చెదిరే స్పీడ్తో బౌలింగ్ చేసి లంక క్రికెట్లరను ముప్పుతిప్పలు పెట్టాడు. గం�
కేంద్రంలోని మోదీ సర్కారు మరోసారి రైతన్న గొంతు నొక్కే నిర్ణయం తీసుకొన్నది. భూటాన్ నుంచి పచ్చి వక్కల దిగుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం కర్ణాటక రైతుల పాలిట శాపంగా మారింది.
కరీంనగర్ : జిల్లాలోని వీణవంక మండలం బొంతుపల్లి గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భాగ్యమ్మ(45) అనే మహిళ పిడుగుపాటుకు గురై మృతి చెందింది. వరి నాటు వేస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో
మంచిర్యాల : పిడుగుపాటుకు ఓ రైతు మృతిచెందాడు. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లా కాశీపేట్ మండలం వరిపేటలో గురువారం చోటుచేసుకుంది. మృతుడిని గ్రామానికి చెందిన గుండేటి మల్లేష్(65)గా గుర్తించారు. పొలం నుండి �