మణిపూర్లో చిక్కుకొని సాయం కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ బిడ్డల కోసం రాష్ట్ర స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ త్రిసభ్య కమిటీని శుక్రవారం నియమించింది. ఈ కమిటీకి రిటైర్డ్ జడ్జి జస్టిస్ గీతామిట్టల్ అధ�
కృష్ణానది యాజమాన్య బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. ప్రస్తుత ఏడాది కృష్ణా నీటి వినియోగం లెక్కలు తేల్చాలని ఈ సమావేశంలో కృష్ణా బోర్డును తెలంగాణ ఈఎన్సీ కోరింది.
Gujarat Elections | గుజరాత్ ఎన్నికల్లో ఘోర ప్రభావం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముగ్గురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ గుజరాత్ ఫలితాలపై సమీక్షించి, రెండువారాల్లోగా నివేదిక�
2021-22 యాసంగి సీజన్కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ బియ్యం (సీఎమ్మార్)లో నూక శాతంపై అధ్యయనం చేసేందుకుగాను సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి�
Captain Amarinder Singh: వివాదం పరిష్కారం కోసం కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీని కలుసుకునేందుకు పంజాబ్ సీఎం అమరీందర్సింగ్ మంగళవారం
Committee on Bengal violence: బాధితులు తమకు హక్కులు కలిగిన ప్రాంతాల్లో ఉండేందుకు వీలుగా పోలీసుల సమన్వయంతో కమిటీ తగిన ఏర్పాట్లు చేస్తుందని కోర్టు పేర్కొన్నది.