Thorrur | తొర్రూరు మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్కు దక్కకుండా ఉండాలని కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నది. నిన్న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది
Thorrur | మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఉద యం 10 గంటలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తొమ్మిది మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలి�
వరంగల్ ఎంపీ కడియం కావ్యకు తొర్రూరు మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు వేసే అర్హత లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ 3వ వార్డ్ కౌన్సిలర్ తుర్పూటి రవి పేరున సోమ�
Thorrur Municipality | తొర్రూర్ మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌడీయిజం ప్రదర్శించింది. తొర్రూర్ మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్తున్న బస్సుప
తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్రావు ఆశాబావం వ్యక్తంచేశారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్యనాయకులత�
బీఆర్ఎస్ పార్టీతోనే తొర్రూరు పట్టణం అభివృద్ధి పథంలో నడిచిందని మా జీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం 1వ, 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థులు భూసాని జయమ్మ-ఉప్పలయ్య, సర్వీ వెంకన్నను గెలిపించాల�