ఆయన మధురమైన గేయాలతో కంటతడి పెట్టిస్తాడు. ప్రౌఢమైన పద్యాలతో మహా పండితులను కూడా హడలెత్తిస్తాడు. ఆయన మృదు మధురమైన ప్రసంగాలతో సభికులను కట్టిపడేస్తాడు. ఆశు కవిత్వంతో అందరినీ అలరిస్తాడు. అమోఘమైన కవితా ప్రవాహ�
తెలుగు, సంస్కృత, తమిళ భాషల్లో ఉద్ధండ పండితుడైన సిరిశినహల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో 1905, ఆగస్టు 13న జన్మించారు. తల్లిదండ్రులు వెంకటాచార్యులు, రంగనాయకమ్మ. పండిత వంశంలో జన్మించిన కృష్ణ�