KCR | ‘లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ 12 సీట్లు గెలుస్తుంది.. తెలంగాణకు ప్రధాన శత్రువులైన బీజేపీ, కాంగ్రెస్లతో మా పోరాటం కొనసాగుతుంది’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఏఎన్ఐకి మంగళ
దేశంలో థర్డ్ ఫ్రంట్కు బలమైన అవకాశాలు ఉన్నాయని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మూడో ఫ్రంట్కు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావు నాయకత్వం వహించాలని ఆయన ఆకాంక్షి�
స్వతంత్ర భారతంలో రాజకీయ శూన్యత ఏర్పడినప్పుడల్లా దేశం రియాక్ట్ అవుతూనే ఉన్నది. ప్రత్యామ్నాయం వచ్చిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. చరిత్రే ఇందుకు సాక్ష్యం. ఏకపక్ష నియంతృత్వ ధోరణిని దేశం ఎన్నడూ అంగీకరించలేదు. ఓ
బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ఆరుగురు ప్రాంతీయ పార్టీల అధినేతలు కీలకమని శివసేన తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, టీఎంసీ చీఫ్ మమతా
బీజేపీ, కాంగ్రెసేతర నాయకులను ఒకేతాటిపైకి తీసుకొచ్చి ముందుడి నడిపించగల సత్తా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుకు ఉన్నదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ జీవితంలో ఎన్నో పోరాటాలు �
వివక్షాపూరిత పరిపాలన చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సరారుపై ఉమ్మడిగా పోరాడుతాం. రాష్ట్రాల హక్కులను కాలరాసి పెత్తనం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై భావసారూప్య పార్టీలన్నింటితో కలిసి గట్టిగా పోరాడాలని నిర్ణ�
అపశకున పక్షుల నోళ్లు మూయించేలా, సందేహరాయుళ్లకు సమాధానమిచ్చేలా, బీజేపీ జాతీయ నేతలకు గుబులు పుట్టించేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం చేపట్టిన ముంబై టూర్ ఆశించిన దానికంటే ఎక్కువగా సఫలమైంది
ముంబై : కాంగ్రెస్ పార్టీ లేకుండా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు పరోక్షంగా బీజేపీకి అనుకూలిస్తాయని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె బుధవారం పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుండ�
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఒక్కసారిగా మాట మార్చారు. వచ్చే సాధారణ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే థర్డ్ ఫ్రంట్కు వ్యూహాలు రచిస్తున్నారని, అందుకే 15 రోజుల వ్యవధిలో ఎన్సీపీ అధిన
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అడుగు పెట్టిన ప్రతి చోటా ఆ పార్టీ ఎలాంటి దుస్థితి