విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ విద్యుత్తు కేంద్రాలపై వి చారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జిస్టిస్ మదన్ బీ లోకూర్ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నది. దీంతో గడువు పొడిగించాలని విచారణ సంఘం ప్రభు�
Bhatti Vikramarka | కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో నమోదవుతున్న వర్షపాతాలను దృష్టిలో ఉంచుకుని జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట విద్యుత్ ఉత్పత్తిని సాధించేందుకు అన్ని రకాల చ�
విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ పవర్ స్టేషన్ల ఏర్పాటులో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపే పరిధి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్కు ఉన్నదని హైకోర్టు స్పష్టం చేసింది.
విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకునేందుకు కుదుర్చుకున్న ఒప్పందాలు జూన్ వరకు కొనసాగేలా చూసుకోవాలని, దేశంలోని అన్ని థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో 6% విదేశీ బొగ్గును బ్లెండ్ చేసుకోవాలని కేంద్ర ప్రభ
దేశవ్యాప్తంగా మరోసారి కరెంటు కోతలు తప్పవా? పండుగల సీజన్లో చీకట్లు ముసురుకోనున్నాయా? ధర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు నిల్వల పరిస్థితిని చూస్తుంటే ఇలాంటి భయాలే కలుగుతున్నాయి.
దేశ సంపద ప్రభుత్వరంగ సంస్థల ఆధీనంలో ఉన్నప్పుడే ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయి, కానీ ప్రధాని మోదీ ‘అచ్చేదిన్ ఆయేగీ’ అంటూనే దేశ వనరులు మొత్తాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ విద్యుత్తు ఉద్యోగులు 72 గంటల సమ్మెకు దిగడంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి.
తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరుగుతున్నదని సింగరేణి సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని థర్మల్ విద్యుత్తు కేంద్రాల డిమాండ్ మేరకు బొగ్గు ఉత్పత్తి, రవ
ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరుకుంటున్న తరుణంలో సింగరేణి సంస్థ ఉత్పత్తి ప్రక్రియలో దూకుడుగా ముందుకుపోతూ రికార్డులను సృష్టిస్తున్నది. గత నెలలో సింగరేణి చరిత్రలోనే ఆల్టైం రికార్డుగా 68.4 లక్షల టన్నుల బ