ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యా యి. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుతో మంగళవారం అర్ధరాత్రి నుంచే సమ్మె సైరన్ మోగ
ఐదుగురు యువకులు మద్యం తాగి, ఇద్దరు ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్లు, క్లీనర్ను కొట్టిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. బాధితుడు ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్ బుర్ర హరి కథనం ప్రకారం.. ఐదుగురు వ్యక్తులు ఆటో,రెండు �
పండుగ పూర్తయినా ప్రయాణికులను ఆర్టీసీ వదలడంలేదు. స్పెషల్ పేరిట బస్సు చార్జీలను వసూలు చేస్తున్నది. కామారెడ్డి డిపో పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి రూట్లో ఇటీవల ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసు ప్రారంభించ�
సంక్రాంతి పండుగ సందర్భంగా చార్జీలు అధికంగా వసూలు చేసిన ఆర్టీసీ ఇదే తంతును సింగోటం జాతరకు సైతం కొనసాగిస్తున్నది. కొల్లాపూర్ మండలంలోని సింగోటం లో జరిగే శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి జాతర వెళ్లే భ క్తులకు,