ఐదుగురు యువకులు మద్యం తాగి, ఇద్దరు ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్లు, క్లీనర్ను కొట్టిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. బాధితుడు ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్ బుర్ర హరి కథనం ప్రకారం.. ఐదుగురు వ్యక్తులు ఆటో,రెండు �
పండుగ పూర్తయినా ప్రయాణికులను ఆర్టీసీ వదలడంలేదు. స్పెషల్ పేరిట బస్సు చార్జీలను వసూలు చేస్తున్నది. కామారెడ్డి డిపో పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి రూట్లో ఇటీవల ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసు ప్రారంభించ�
సంక్రాంతి పండుగ సందర్భంగా చార్జీలు అధికంగా వసూలు చేసిన ఆర్టీసీ ఇదే తంతును సింగోటం జాతరకు సైతం కొనసాగిస్తున్నది. కొల్లాపూర్ మండలంలోని సింగోటం లో జరిగే శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి జాతర వెళ్లే భ క్తులకు,