పెట్టుబడిదారుల పట్ల స్నేహపూర్వక విధానాలు, అనుమతుల కోసం సింగిల్ విండో వ్యవస్థ... ఇదీ తెలంగాణ పారిశ్రామిక రంగం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రత్యేక ముద్ర. అయితే ఇది ఒకప్పటి మాట. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కా
తయారీ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ఐపాస్కి పారిశ్రామిక వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. ఇదే క్రమం లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,476 పరిశ్రమల ఏర్
రాష్ట్రంలోకి గడిచిన ఏడాదికాలంలో టీజీఐపాస్ ద్వారా 1,901 యూనిట్లకు అనుమతులు మంజూరుకాగా, వీటిద్వారా రూ.12 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు త్వరితగతిన భూములను కేటాయించడంతోపాటు అన్ని రకాల అనుమతులను సింగిల్ విండో పద్ధతిలో మంజూరు చేసేందుకు ఉద్దేశించిన తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్�
కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో ప్రగతి సాధించినట్టు ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఎంఎస్ఎంఈ పాలసీలో వివరించింది. టీఎస్ ఐపాస్ ద్వారా ఎంఎస్ఎంఈల నమోదు ప్రక్రియ అత్యధికంగా జరిగి�