BRSV | రాష్ట్రంలో పదవ తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఎస్ఎస్సీ బోర్డు కార్యాలయాన్ని ముట్టించారు.
ములుగు జిల్లా కేంద్రంలో టెన్త్ ఇంగ్లిష్ పేపర్ బయటికి వచ్చినట్లు పుకార్లు షికారు చేశాయి. ఈ విషయం పోలీసులకు చేరడంతో తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే.. ములుగులోని ఓ పరీక్ష కేంద్రం నుంచి జిల్లా కేం�
Bandi Sanjay | పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ని పోలీసులు వరంగల్ మొదటి సెషన్స్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరుచగా.. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస�
రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీల (Paper Leak) వెనుక బీజేపీ (BJP) నాయకుల హస్తం ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar ) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి బీజేపీ అగ్రనాయకత్వం చేసిన కుట్రలో భాగమే ఈ లీకే�
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేశారని బాబు మండిపడ్డారు. మాస్ కాపీయింగ్,
పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణను అరెస్ట్ చేశామని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి ప్రకటించారు. ఈయనతో పాటు తిరుపతి డీన్ను కూడా అరెస్ట్ చేశామన�