ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. టెన్త్లో 69.04 శాతం, ఇంటర్లో 67.17 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పది పరీక్షలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2478 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 1711 మంది అభ్యర్థులు ఉత�
పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనంలో బోర్డు అధికారుల తప్పిదంతో ఓ విద్యార్థినికి అన్యాయం జరిగిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు..రెండు కాదు... ఏకంగా 20 మార్కులను ఆ విద్యా�
Felicitations | పదవ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 15 మంది విద్యార్థులకు ఆలయ కమిటీ సభ్యులు శాలువా, పూలమాలలతో సత్కరించి అభినందించారు.
Exam results | రాష్ర్ట ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాలల్లో కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలకు జే లావణ్య 541/600 మార్కులు సాధించి �
Exams Schedule | ఏపీలో పది, ఇంటర్ పరీక్షల(Exams) షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక నెలరోజుల ముందుగానే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సీబీఎస్ఈ, ఐసీఈఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డుల గుర్తింపు పొందిన స్కూళ్లల్లో పదో తరగతి చదివే విద్యార్థులు ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో తెలుగు పేపర్ను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. నిర్దిష్ట మార్కులు పొంది పాస్
minister sabitha indra reddy | పదో తరగతి, ఇంటర్, టెట్ నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, ఆర్టీసీ, ట్రాన్స్కో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.