Tirumala | మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి, శాలువతో సన్మానించారు.
అర్హత పొందిన అన్ని కులాల వారూ అర్చకులు కావచ్చునని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆగమశాస్త్ర నియమం కూడా ఇదే చెబుతుందని వ్యాఖ్యానించింది. సేలం సగవనేశ్వరర్ స్వామి ఆలయంలో అర్చకుల నియామకానికి దరఖాస్తులన
Minister Errabelli | తెలంగాణా రాష్ట్ర దేవాదాయ శాఖలో పనిచేస్తూ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అర్చక ఉద్యోగులకు నూతన పీఆర్సీ వర్తింపచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 114 విడుదల చేసింది.
జైపూర్ : పెండ్లయి నలుగురు పిల్లలున్న పూజారి తన బంధువైన మహిళపై కన్నేసి దారుణానికి ఒడిగట్టాడు. పూజ చేసేందుకు వచ్చిన మహిళకు పూజారి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాజస్ధాన్లోని
బద్రీనాథ్ ఆలయంలో మంత్రి పూజలు.. పూజారుల ఆగ్రహం | ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయంలో మంత్రి ధన్సింగ్ రావత్ పలువురు బీజేపీ నేతలతో కలిసి శనివారం పూజలు నిర్వహించారు.