ధర్మపురి క్షేత్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, టెంపుల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. బుధవారం ధర్మపురి క్షేత్రంలో వేదపారాయణం ముగింపు వేడ�
ధర్మపురి దశ తిరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రగతి పరవళ్లు తొక్కింది. నాటి సమైక్య రాష్ట్రంలో పూర్తిగా నిరాధారణకు గురై వెనుకబడిన ఈ ప్రాంతం, నేడు స్వరాష్ట్రంలో సిరిపురిగా మారింది. ప్రగతి ప్రదాత కేస
టెంపుల్ సిటీ యాద్రాద్రిలో కాంగ్రెస్ ఖాళీ అయ్యింది. యాదగిరిగుట్ట కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు గుండ్లపల్లి భరత్గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుగుడు శ్రీనివాస్రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు ట�
తెలంగాణలో ఆలయాలకు కొత్త కళ వస్తున్నది. కాకతీయుల హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆలయాలు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇలాంటి ఆలయాలకు కొత్త శోభను తెస్తున్నారు.
ధర్మపురి క్షేత్ర అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, రాబోయే రెండేళ్లలో టెంపుల్ సిటీగా మారుస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి ఆలయ అనుబంధ శ్రీరామలింగేశ్వరాలయంలో మ�
ఆలయ ఉద్యోగులు, జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): యాదాద్రిలో రెండు కోట్లతో ఒక్కో కాటేజీ చొప్పున దాతల సాయంతో 250 కాటేజీలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తెలిప�