నమస్తే తెలంగాణ దినపత్రిక, ములనూరు సాహితీ పీఠం సంయుక్తంగా నిర్వహిస్తున్న 2023-24 జాతీయస్థాయి తెలుగు కథల పోటీల్లో కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్థక శిక్షణ కేంద్రంలో సీనియర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న పశువైద్యా�
ఒకపారి చెన్నాల్రామలింగం.. అదేనుల్లా, మన తెనాలి రామలింగడు బాటపొంట నడుసుకుంట కచేరికి వోతాండు. అదే తొవ్వల పొరుగు రాజ్యపు రాయబారి.. పెద్దపెద్ద పళ్లాలల్ల మంచిగ పండిన మాడిపండ్లను ఆళ్ల రాజు నజరాన వంపితే, తీసుకొన
గొప్ప కథలు.. అలంకారాలు, విచిత్ర విన్యాసాలతో కూడిన పద ప్రయోగాలు లేకుండా సూటిగా బతుకు బాధలను చిత్రిస్తాయి. ఈ విషయాన్ని చాటుతూ దళితుల జీవన చిత్రణ ప్రధానంగా జంబూ సాహితి తీసుకొచ్చిన కథా సంకలనం ‘సాక దళిత కథా వా�
‘కథలు వాలేందుకు కొమ్మలు లేని స్థితిలో గత నాలుగేండ్లుగా ముల్కనూరు ప్రజాగ్రంథాలయం కథల పోటీలు నిర్వహించి వందల కొత్త కథల రచనకు మూలమైంది. రచయితకు కాకుండా కథకే గుర్తింపునిచ్చి ఎందరో నవ యువ కథకులను ఈ అక్షరయజ్�