ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య మహాసభ 2024ను గురువారం ఘనంగా ప్రారంభించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలోని రూం నెంబర్ 133లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సాహిత�
తెలంగాణ సామాజిక, రాజకీయార్థిక చలనాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక ప్రత్యక్ష సాక్ష్యం. 1919వ సంవత్సరంలో ఏర్పాటైన తెలుగు శాఖ బోధన, పరిశోధన రంగాల్లో ప్రమాణాలను నెలకొల్పుతూ వందేండ్లను పూర్తి చేసుకుంది.
కేవీ రమణాచారి తండ్రి రాఘవాచారి జ్ఞాపకార్థం.. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి, ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారి తండ్రి, ప్రముఖ కవి కేవీ రాఘవాచారి సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో �
డెట్రాయిట్ తెలుగు సాహితీ సమితి (డీటీఎల్సీ) ‘పాతికేళ్ల పండుగ’ రెండురోజులపాటు అట్టహాసంగా నిర్వహించనున్నట్టు డీటీఎల్సీ అధ్యక్షుడు పిన్నమనేని శ్రీనివాస్ తెలిపారు.
తెలుగు సాహిత్య ప్రముఖుల శత జయంతి ఉత్సవాలు, తెలుగు భాషపై నిర్వహించే జాతీయ సదస్సుల్లో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం భాగస్వామ్యం కావాలని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ కోరారు.