హర్యానాలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రయోగించి వెంటనే వారిపై అనర్హత వేటు వేయాలని హస్తంపార్టీ డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సోమవారం భద్రాచలంలోని ఓ సత్రంలో జరిగిన పార్టీ స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపిక సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్యత�
లంబాడా, సుగాలి, బంజారాలను ఎస్టీల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాపూరావు తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.