పదేండ్ల కేసీఆర్ పాలనలో ఎన్నడూ కరువు రాలేదని, రైతులు, ప్రజలు ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవించారని, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి, కరువు, కష్టాలు తెచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురు
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలోని తెల్లాపూర్లో ప్రజా యుద్ధనౌక గద్దర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం బుధవారం రాత్రి అట్టహాసంగా జరిగింది. కార్మిక నాయకులు కొల్లూరి సత్త య్య, కౌన్సిలర్ భరత్, �
రామచంద్రాపురం, జనవరి 28: తెల్లాపూర్ మున్సిపాలిటీలోని కొమురంభీమ్ కాలనీలో రెండు రోజుల క్రితం జరిగిన హత్య కేసును ఆర్సీపురం పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి శనివారం రిమాండ్కు
రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, కుంటల పరిరక్షణకు చర్యలు చేపడుతుంటే, కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. కబ్జాదారులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం చెరువులు, కుంటలను వదలడం ల�