పోలీసులు, జడ్జీల పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మకూడదు, అది సైబర్ నేరగాళ్ల పని కావొచ్చు అంటూ ఫోన్కాల్స్ సమయంలో అలర్ట్ డయలర్ టోన్ వస్తున్నది. అయినా కొందరు గుడ్డిగా మోసపోతున్నారు. కొందరి అమాయకత్వమే ఆ�
కాంగ్రెస్ నేతల మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. ఇందుకు గాంధీభవన్ వేదికైంది. గురువారం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవ ర్గ సమీక్ష సమావేశం సందర్భంగా మలక్పేట్ కాంగ్రెస్ నేతల మధ్య మా టామాట పెరిగింది. ఎమ్మెల్య�
రాష్ట్రవ్యాప్తంగా 14 ఎక్సైజ్ స్టేషన్లు 28న ప్రారంభంకానున్నాయి. రంగారెడ్డిలో రెండు, మెదక్ లో ఒక స్టేషన్ను మంత్రి ప్రారంభించనున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న బంజారాహిల్స్, చికడపల్లి, గండిపేట, కొండపూర్
కాంగ్రెస్లో నాయకుల మధ్య వివాదాలను పరిష్కరించేందు కు త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేస్తామని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మ న్, ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. క్రమశిక్షణ పేరుతో పార్టీ నుంచి నాయకులను సస్ప�
సీఎం సీటు నుంచి రేవంత్రెడ్డి దిగిపోయాక తాను సీఎంని అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టీ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం గాంధీభవన్లో మాట్లాడుతూ.. రాబోయే మ�
చెరువుల ఆక్రమణల పేరిట పేదల ఇండ్లను కూల్చివేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా మూసీ బఫర్ జోన్ పరిధిలోనే వందల ఎకరాల విస్తీర్ణంలో భారీ వెంచర్ను డెవలప్ చేసేందుకు సిద్ధమైంది. జల వనరులకు రెండు వందల మీటర్ల దూరం�
యాదవులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నదని అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీంద్రనాథ్ విమర్శిం చారు. యాదవ భవనం కోసం గత ప్రభుత్వం కోకాపేటలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి రూ.5 కో�
స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిందేనని, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో యుద్ధానికి దిగుతామని బీసీ రాజ్యాధికార సమితి హెచ్చరించింది. ఈ మేరకు సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడ
కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష సాధిస్తున్నది. రుణ వాయిదాలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్ర సంస్థల నుంచి తీసుకున్న అప్పు, వడ్డీని సకాలంలో చెల�
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోతున్నది. ఒకప్పుడు వందలాది ప్రాజెక్టులతో కళకళలాడిన హైదరాబాద్ మార్కెట్లో ఏడాదిన్నరగా కొత్త ప్రాజెక్టుల రాక క్రమేణా తగ్గిపోతున్నది. సీఎం రేవంత్