బ్యాంకులను కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహమే లక్ష్యం రైతుకు వరంగా మారనున్న రుణ సదుపాయం హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ�
ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉన్నది కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటించాలి లాక్డౌన్, కర్ఫ్యూ అంటూ తప్పుడు ప్రచారంచేస్తే చర్యలు మీడియాతో ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హైదరాబాద్, మార్చి 27 (నమస్తే
హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. శుక్రవారం 58,029 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 495 మందికి పాజిటివ్గా తేలినట్టు శనివారం విడుదలచేసిన బులెటిన్ల�
జాతీయ సైక్లింగ్ టోర్నీ | హైదరాబాద్ వేదికగా శనివారం జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్ ప్రారంభమైంది. రాష్ట్రాల నుంచి దాదాపు 700 మంది పోటీకి దిగారు.
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మాస్కుల వినియోగం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీచేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాల్లో, ప్రజారవాణా వాహనాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించా
పీఈటీ, భాషా పండితుల అప్గ్రేడ్ | పీఈటీ, భాషా పండితుల పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తద్వారా తెలంగాణను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని చె�
హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు అదనపు కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ నరసింహారెడ్డిని మేడ్చల్ మల్కాజిగిరికి ట్రాన్స్ఫర్ చేసింది. మే�
అబిడ్స్ : రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖలో వివిధ హోదాల్లో పదోన్నతులు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వ�
కరోనా ఆపత్కాలంలో ప్రైవేటు స్కూళ్ల అధిక ఫీజుల వసూళ్లపై ‘ప్రైవేటు బడి..అంతులేని దోపిడీ’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనాన్ని తెలంగాణ రాష్ట్ర కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్రైట్స్ (ట