హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా మరోసారి వేగంగా విస్తరిస్తున్నది. శనివారం 57,942 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 535 మందికి పాజిటివ్గా తేలినట్టు ఆదివారం విడుదలచేసిన బులెటిన్లో వ
కొనసాగుతున్న రెండోదశ వ్యాక్సినేషన్ కరోనా వ్యాప్తితో టీకాపై లబ్ధిదారుల ఆసక్తి పీహెచ్సీల్లోనూ ప్రారంభించిన ఆరోగ్యశాఖ హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వే�
వరంగల్ అర్బన్ : సురవరం ప్రతాపరెడ్డి అంటే తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సురవరం ప్రతాప రెడ్డి 1
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అయితే, కరోనా వైరస్ మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజ
కేసులు | రాష్ట్రంలో కొత్తగా 535 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా ముగ్గురు మరణించగా, 278 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల
హైదరాబాద్ : నగరాల్లోని చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి ఆదుకునేందుకు ప్రవేశ పెట్టిన పీఎం స్వనిధి మైక్రో క్రెడిట్ స్కీమ్ అమలులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోని ఇతర నగరాల కన్నా జీహె
యాసంగిలోనూ పచ్చి బియ్యం కావాలని మెలిక సీజన్కు విరుద్ధంగా కార్పొరేషన్ నిబంధనలు సాధ్యం కాదంటున్న అధికారులు, మిల్లర్లు రా రైస్ తీస్తే 60 శాతం నూక వచ్చే అవకాశం ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికే కొర్రీలు? నిల�
త్వరలోనే భూ సమస్యల్లేని తెలంగాణ ఇప్పటికే 97-98 శాతం రికార్డులు క్లియర్ పోర్టల్లో ఎప్పటికప్పుడు కొత్త మాడ్యూల్స్ టీన్యూస్ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట�
ధరణిలో కొత్త ఆప్షన్ అందుబాటులోకి 30న కలెక్టర్లతో సీఎస్ కాన్ఫరెన్స్ హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూ లావాదేవీలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న మరో సమస్యకు ధరణిలో పరిష్కారం లభించనున్నది. ఏదేని కా
నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ మంత్రి నిరంజన్రెడ్డి మానవపాడు, మార్చి 27: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేసుకునేవారికి ధరణి వెబ్సైట్ అత్యద్భుతమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. �
ఎండాకాలంలోనూ నిండుకుండల్లా బావులు చివరి భూములకు నీళ్లిస్తున్న ఘనత కేసీఆర్దే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పర్వతగిరి, మార్చి 27 : సాధారణంగా వేసవిలో బావుల్లో నీరు చేదకందని పరిస్థితి ఉంటుంద�
గిరిజనుల సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయింపు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కేసీఆర్తోనే గిరిబిడ్డలకు ఉన్నత విద్య: మంత్రి సత్యవతి రాథోడ్ సంగారెడ్డి, మార్చి 27 (నమస్�