సెలూన్లకు ఉచిత కరెంట్పై హర్షం వ్యక్తంచేసిన మంత్రి ఈటల కృతజ్ఞతలు తెలిపిన టీఆర్ఎస్ నేత కిశోర్ హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ):రాష్ట్రంలోని క్షవర వృత్తిశాలలు, లాండ్రీ షాపులు, దోభీ ఘాట్లకు ఉచిత వి
50 వేల మందికి శిక్షణ, రుణాలు ఇప్పించనున్న సెర్ప్హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) మహిళలను ఎంటర్ప్రైజెస్గా తయారుచేయడానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్ర�
క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ‘మల్లారెడ్డి’ విద్యార్థిని ఘనత రూ.8 లక్షల వార్షిక వేతనం ఆఫర్చేసిన డీబీఎస్ బ్యాంక్ మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 4 : సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థిని అసాధారణ ప�
ఆయన సేవలు సదా అనుసరణీయం: సీఎం కేసీఆర్హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): దేశ మాజీ ఉపప్రధాని, కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు, బలహీన వర్గాల నేత డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ ఆదర్శాలు సదా అనుసరణీయమని �
ఎండుతున్న పొలాలకు కొండపోచమ్మ నీళ్లు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు వెల్లడి యావాపూర్లో పొలాలు,చెక్డ్యాంలు పరిశీలన తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 4: రాష్ట్రంలో గుంట భూమి కూడా ఎండిపోకుండా చూడటమే ముఖ్యమంత్రి కేసీ�
కల్వకుర్తి కాలువలకు పాలమూరు నీళ్లు ఆయకట్టు పెరుగటంతో వట్టెం రిజర్వాయర్ నుంచి సరఫరా సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి నిరంజన్రెడ్డి సమీక్ష పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం హైదరాబా�
ధర్మారం/రామడుగు, ఏప్రిల్ 4: కాళేశ్వర గంగ పరుగులు తీస్తున్నది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల నందిమేడారంలోని నంది పంప్హౌస్ నుంచి రెండు మోటర్ల ద్వారా ఎగువకు ఉరకలు వేస్తున్నది. గత నెల 28న పంప్హౌస్లో మోటర�
ముందుగా అందుబాటులోకి క్రూయిజ్బోట్ ప్రణాళిక సిద్ధంచేస్తున్న పర్యాటకాభివృద్ధి సంస్థ హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అద్భుతాలను వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కా
మంత్రి ఈటలతో గవర్నర్ తమిళిసై రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వాకబు 4 సూత్రాలతో వైరస్ నుంచి రక్ష:మంత్రి ఈటల హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ)/అమీర్పేట్: రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం ప్రత్యేకం
కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న వేళ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ 4 సూత్ర
అత్యధికంగా జీహెచ్ఎంసీలో 320 కేసులుహైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరిగిపోతున్నది. శనివారం 62,973 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1,321 మందికి పాజిటివ్గా తేలినట్ట
విద్యాశాఖ సర్వేలో వెల్లడిహైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలో 1,174 ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఆన్లైన్ తరగతుల నిర్వహణలో భాగంగా ఇటీవల ఓ
సంఖ్య ఎక్కువున్న స్కూళ్లకే హెచ్ఎం పోస్టు విద్యాశాఖ కసరత్తు.. ప్రతిపాదనలు సిద్ధం హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): విద్యార్థులు అధికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలకే ప్రధానోపాధ్యాయ (హెచ్ఎం) పోస్టును మంజ
సెలూన్లూ.. దోభీఘాట్లకు ఉచిత విద్యుత్
రాష్ట్రంలోని అన్ని క్షౌర వృత్తి శాలలకు (హెయిర్ సెలూన్లు), లాండ్రీ షాపులకు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు ..