సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ | ప్రజా పంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షత జరిగిన రాష్ట్ర మంత్రివ�
స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు | హైదరాబాద్ జిల్లా మినహా పాత ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో ‘తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ (టీఎస్ఎఫ్పీజడ్)లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
మంత్రులకు కేబినెట్ ప్రశంసలు | రాష్ట్రంలో వ్యవసాయ, మత్స్యశాఖ అభివృద్ధికి విశేష కృషి చేసిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్పై కేబినెట్ ప్రశంసల జల్లు కురిపించింది.
మయూరం | తొలకరి జల్లు కురిసింది. పుడమి తల్లి పులకరించింది. మృగశిర కార్తె వచ్చింది. ఇంకేం ప్రకృతి పులకరింపుతో మయూరం రెక్కలు విప్పుకొని గగనవిహారం చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,897 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్తో మరో 15 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 2,982 మంది కోలుకున్నారు. రాష్ట్
పేదలకు ఆహార భద్రత.. విద్యార్థులకు సన్నబియ్యం 72% మందికి రూపాయికే కిలోబియ్యం ఉమ్మడి ఏపీలోతిండికి అలమటించాం నేడు అవసరానికి మించి నిల్వలు ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ 2 కోట్ల ఎకరాల మాగాణంగా మారింది అద�
కొవిడ్ ప్రభావం వల్లే ఈ దుష్పరిణామాలు దీర్ఘకాలిక రోగాలున్నవారిలోనే ముప్పు ఎక్కువ స్టెరాయిడ్లతో షుగర్ పెరగడం వాస్తవం కాదు ప్రముఖ రుమాటాలజిస్ట్ డాక్టర్ రాజ్కిరణ్ వెల్లడి కొవిడ్ రోగుల్లో బ్లాక్�
ఐసీయూల్లో 66 శాతం.. సాధారణ, ఆక్సిజన్ బెడ్స్దీ ఇదే పరిస్థితి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడమే కారణం జిల్లాల్లోని ప్రైవేటు దవాఖానలకూ తగ్గిన తాకిడి దాదాపు అన్ని జిల్లాల్లో వందలోపే కొత్త కేసులు హైదరాబాద్, జూ