తెలంగాణ తాడి టాపర్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం కార్పొరేషన్కు రూ.30 కోట్లను క�
Farmers dharna | కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు(Farmers) కన్నెర్రజేస్తున్నారు. కండ్ల ముందే పంటలు(Crops) ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం కడుపుమండిన రైతన్నలు సాగు నీటికోసం రోడ్డెక్కారు.
KCR | రాబోయే కాలం బీఆర్ఎస్ పార్టీదేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్�
MLA Madhavaram | రానున్న వర్షాకాలంలో ముంపు సమస్యలను నివారించే దిశగా నాలాల(Nalas) అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) కోరారు.
Ponnam Prabhakar | మాతా, శిశు సంరక్షణ కోసం పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాలను(Anganwadi centers) బలోపేతం చేస్తామని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar) అన్నారు.
Babu Mohan | ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ (Babu Mohan) ప్రజా శాంతి పార్టీలో(Praja Shanti Party) చేరారు. కేఏ పాల్(KA Paul) ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
KCR | త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. నిన్న కరీ�
Jogulamba Gadwala | రెవెన్యూ అధికారులు తన భూమిని ప్రభుత్వ భూమిగా రికార్డులో ఎక్కించారని, దాని తొలగించాలని కోరుతూ ఓ మహిళ పురుగుల మందు డబ్బాతో కలెక్టరేట్లో హల్చచేసింది.