గోదావరి-కావేరీ(జీసీ) రివర్ లింక్ పేరిట కేంద్రం దన్నుతో ఏపీ చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో గోదావరిలోనూ తెలంగాణ నీటి హక్కులకు పూర్తిగా విఘా
రేవంత్ సర్కార్ నిర్వాకంతో తెలంగాణ జలహక్కులకు తీవ్ర విఘాతం ఏర్పడనున్నది. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు గొడ్డలిపెట్టులా మారింది. ట్రిబ్యునల్ వాదనలన్నీ నీరుగారే ప్రమాదం ఏర్పడింది. ఏపీ సర్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సొంత జిల్లాపైన సోయి లేదని మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్లు కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపడ�
తుంగభద్ర నదిపై ఏపీ, కర్ణాటక పథ కం ప్రకారం చేపడుతున్న ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణాలు భారీ జల దో పిడీకి తెరలేపుతున్నాయి. తెలంగాణలోకి తుంగభద్ర నది అడుగుపెట్టకుండానే రెండు రాష్ర్టాలు దొంగ
Puvvada Ajaykumar | ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్టు విని తెలంగాణకి రావాల్సిన కృష్ణా, గోదావరి నదీజలాల హక్కులను పోగొట్టుకుంటే భవిష్యత్తు తరాలు క్షమించవు అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హితవు ప
కేంద్రంతో చర్చలకు సిద్ధమై తెలంగాణ నీటిహక్కులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరో ద్రోహాన్ని తలపెట్టారని మాజీ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఏపీ చేపట్టిన పోలవరం నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుకు గోదా
ప్రభుత్వం వచ్చి రెండేండ్లు అయ్యింది. కృష్ణా జలాల ప్రాజెక్టులపై, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సప్పుడు లేదు. నేనే స్వయంగా రంగంలోకి దిగుతున్న. రెండు మూడు రోజుల్లో ఆయా జిల్లాల నేతలతో సమావేశమవుతా. గ్రామగ్ర
‘బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ చేసిన నీటి కేటాయింపులను మార్చడానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చారిత్రక రక్షణలు ఉన్నాయి. ఆ నీటి కేటాయింపులను యథావిధిగా కొనసాగించాలి’- ఇద�
తెలంగాణ నీటి హక్కులను గురుదక్షిణ కింద చంద్రబాబుకు తాకట్టు పెడితే ఊరుకొనేది లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. పాలమూరు బిడ్డనని గొప్పగా చెప్పుకోవడం తప్ప ఈ జిల్లాకు సీఎం రేవంత్�
తెలంగాణ నీటి హక్కులపై విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు బీఆర్ఎస్వీ నేతలు నడుం బిగించారు. ‘జంగ్ సైరన్' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టారు. ఏపీ జలదోపిడీపై శనివారం నుంచి ఈ �