హైదరాబాద్లో అట్టహాసంగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ సంస్థ ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఏ పద్ధతి ప్రకారం ఏజెన్సీని ఎంపిక చేశారు? ఆ ఏజెన్సీకి ఎంత చెల్లించారని అడిగితే ఎలాంటి సమాధ
తెలంగాణ టూరిజం సంస్థ ఆధ్వర్యంలో పర్యాటకులకు వీ లుగా సోమశిల నుంచి శ్రీశైలం వరకు.., అలాగే సాగర్ నుంచి శ్రీశైలం వరకు కృష్ణమ్మ ఒడిలో పడవ ప్రయాణాన్ని శనివారం ప్రారంభించారు. వాతావారణం అనుకూలంగా ఉండడడంతోపా టు �
పర్యాటకులకు తెలంగాణ టూరిజం శుభవార్త చెప్పింది. క్రూయిజ్ టూర్ను ఈ నెల 26న ప్రారంభించనున్నట్టు బుధవారం తెలంగాణ టూరిజం శాఖ అధికారులు తెలిపారు. శ్రీశైలం డ్యాం బ్యాక్వాటర్లో చేపట్టనున్న ఈ టూర్ ఆహ్లాదకర�
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయంలో వరల్డ్ హెరిటేజ్ వలంటీర్ క్యాంపెయిన్ను మంగళవారం నుంచి నిర్వహిస్తున్నారు. యునెస్కో ఇండియా ఐకోమస్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, భారత పురావ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న విధానాలతో అన్ని రంగాలు పురోగమిస్తున్నాయని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. అనేక వ్యాపారాలతో మ�