అహ్మదాబాద్లో జరుగుతున్న 51వ జాతీయ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ స్విమ్మర్లు పతకాలతో సత్తా చాటుతున్నారు. బుధవారం జరిగిన పోటీల్లో రాష్ర్టానికి చెందిన శ్రీ నిత్య పసిడి పతకం గెలుచుకోగా శ
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న జూనియ ర్ నేషనల్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ స్విమ్మర్లకు రెండు పతకాలు దక్కాయి. పురుషుల 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో రాష్ర్టానికి చెందిన సుహాస్ ప్రీతమ్ (2:05 న
పుణె వేదికగా జరిగిన 3వ జాతీయ ఫిన్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ స్విమ్మర్లు పతక జోరు కనబరిచారు. టోర్నీలో రాష్ట్ర స్విమ్మర్లు 16 స్వర్ణాలు సహా 12 రజతాలు, 7 కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
హైదరాబాద్: బెంగళూరు వేదికగా ఈనెల 19 నుంచి 29 వరకు జరుగనున్న జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొంటున్న్నారు. ఈ పోటీలకు ఎంపికైన వారికి శనివారం తెలంగాణ స్విమ్మ