నాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున రగులుతున్న వేళ.. ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలిచేందుకు 2006లో వెలిసింది తెలంగాణ తల్లి విగ్రహం. ఆ విగ్రహంలో తెలంగాణ భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక వారసత్వం కలగలిసి ఉన్నాయి.
ఇప్పటికే ధర్నాలతో దద్దరిల్లుతున్న రాష్ట్రంలో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. సోమవారం సచివాలయాన్ని ముట్టడిస్తామని తెలంగాణ స్పెషల్ పోలీసు (టీజీఎస్పీ) కానిస్టేబుళ్లు హెచ్చరించడంతో పోలీసుశాఖ అప్రమత్తమై�
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సర్వ మతాలకు ప్రాధాన్యం ఇస్తూ మూడు ప్రధాన మతాల ప్రార్థనా మందిరాలు నిర్మించి అందుబాటులోకి తీసుకురావడం సంతోషించదగిన విషయం. దీని కోసం కృషి చేసిన ముఖ్యమం
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22వ తేదీన అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున 20వేల మందితో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు, అంబేద్కర్ విగ్రహం నుంచి స్మారక చిహ్నం వరకు నిర్వహించే ఈ ర్యాల
అనేక విశిష్టతలతో, ఎన్నెన్నో హంగులతో ముస్తాబైన రాష్ట్ర సచివాలయం ఆదివారం ప్రారంభించనున్న నేపథ్యంలో శనివారం నుంచే పండుగ సందడి కనిపించింది. ఒక పక్క భవనాన్ని పువ్వులతో ముస్తాబు చేస్తుండగా. మరో పక్క భవనం ముం�
తెలంగాణ పౌర సమాజం తలెత్తుకునేలా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయడం చరిత్రలో సువర్ణాధ్యాయమని గ్రా మోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు