రాష్ట్ర ప్రభుత్వంలో పారదర్శకత లోపించింది. ప్రభుత్వాన్ని ఆర్టీఐ ద్వారా ఏ సమాచారం అడిగినా ‘లేదు’ అనే సమాధానం వస్తున్నది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, వాటికి కేటాయించిన నిధులపై కూడా సమాచారాన్ని దాచిపెడుతు
తెలంగాణ రావాలే.. నా కొడుకుల్లాంటి పిల్లలకు ఉద్యోగాలు రావాలే.. పక్కనున్న గోదారి నుంచి మా ఊరికి నీళ్లు రావాలే.. అభివృద్ధి పనులకు నీళ్లు కావాలే..” ఇవన్ని కావాలంటే నేను సచ్చినా మంచిదే.. ఇది తెలంగాణ కోసం ఆత్మబలిద�
కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చే దిశగా తెలంగాణ సర్కార్ అనేక చర్యలు తీసుకుంటున్నది. ఏటా మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు, గొల్లకురుమలకు సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేస్తున్నది. ప్రస్తుతం గీతకార్మికుల కుట�
మహారాష్ట్ర జనం బీఆర్ఎస్ సారథి కేసీఆర్ బాట పడుతున్నరు. చిన్నా, పెద్ద అంతా బీఆర్ఎస్ తో మమేకం ఐతున్నరు. మరాఠా పబ్లిక్లో కేసీఆర్ పిలుపు నరనరాన ప్రేరణ రాజేస్తున్నది. ఎంతటి పాలకులనైనా, ప్రభుత్వాలనైనా మ�
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తెలంగాణ సర్కార్ ప్రధాన లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం తాం డూరు పట్టణం విజయ (ఎన్టీఆర్) నగర్ కాలనీలో తెలంగాణ సాంఘిక సంక్షేమ
రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 39,830 కిట్ల పంపిణీ కిట్లో 16 రకాల వస్తువులు.. గర్భధారణ నుంచి ప్రసవం వరకు కంటికి రెప్పలా రక్షణ.. సర్కారు దవాఖానలో పెరుగుతున్న ప్రసవాలు ప్రభుత్వం చొరవతో తగ్గిన మాతా శిశు మరణాలు �