దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం గ్రేటర్వ్యాప్తంగా నిర్వహించిన తెలంగాణ రన్ జోరుగా.. హుషారుగా సాగింది. సినీ తారలు మరింత జోష్ నింపారు. వివిధ చోట్ల నిర్వహించిన ఈ రన్లో యువత పెద్ద ఎత్తున పాల్గొనగా, మంత్�
అభివృద్ధిలో తెలంగాణ నంబర్ 1గా నిలవడానికి నిత్యకృషీవలుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధతే కారణమని హోంమంత్రి మహమూద్ అలీ, యువజన, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు.
ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి.. దీనిలో భాగంగా సోమవారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో పది నియోజకవర్గ కేంద్రాల్లో ‘తెలంగాణ రన్' హోరెత్తింది..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన ‘తెలంగాణ రన్' ఉత్సాహంగా సాగింది. అన్ని వర్గాల వారు పరుగులో పాల్గొని సమైక్యతను చాటి చెప్పార
ఐక్యతను చాటేందుకు 2కే రన్ ఎంతో దోహదపడుతోందని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. దశాబ్ది వేడుకల స్ఫూర్తిని ప్రతిబింబించేలా జిల్లా వ్యాప్తంగా ‘తెలంగాణ రన్'ను ఘనంగా నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు.
Telangana Run | తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈనెల 12 వ తేదీన నిర్వహించే తెలంగాణ రన్ లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(Chief Secretary Shanti Kumari ) కోరారు.