అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వానికి ఏ రాష్ట్రమూ సాటిరాదని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
దశాబ్దాల తరబడి గిరిజనులు సాగు చేసుకుని బతుకున్న పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయడంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నదని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ నియోజకవర�
రాదనుకున్న తెలంగాణలో అసాధ్యం అనుకున్న అభివృద్ధిని చేసి చూపించారు ముఖ్యమంత్రి కేసీఆర్. చిమ్మచీకట్లో ఉన్న రాష్ర్టాన్ని వెలుగు వైపు నడిపించారు. విద్యుదుత్పత్తి, పంపిణీలో దేశంలోనే ఒక రోల్ మాడల్గా నిలి�
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కృషి అజరామరమైనదని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆచార్య జయశంకర్ వర్ధంతిని సందర్భంగా బుధవారం ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. రాష్ట్ర సాధనోద్యమంలో భా�
దేశానికి కొత్త దశ, దిశను చూపేది బీఆర్ఎస్సేనని, దేశ నిర్మాణంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమయ్యాయని రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేట�
తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్మోడల్గా నిలిచిందని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇలాంటి అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. మండల�
తెలంగాణ కోసం గతంలో చాలామంది ఉద్యమించారు. కానీ ఆ కలను నిజం చేసి చూపింది కేసీఆర్ మాత్రమే. ఎన్నో అవమానాలు, ఇంకెన్నో అవహేళనలు ఎదురైనా ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. తనపైకి ఎన్ని రాళ్లు విసిరినా వాటిని ఒడుపు�
చండ్రుగొండ, మే 21 : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశానికి రోల్మోడల్గా మారిందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. తిప్పనపల్లిలో టీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన టీఆర్ఎస్ �