తెలంగాణ రైజింగ్-2047కు అనుగుణంగా అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్స్(ఏటీసీ)ఏర్పాటు ప్రక్రియ ను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఇటీవల ‘తెలంగాణ రైజింగ్' అంటూ ప్రచారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. తాజాగా ‘తెలంగాణ రైజింగ్-2047’ అంటూ మరో కొత్త ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఈ విధంగా రోజుకో కొత్త నినాదం,
KTR | తెలంగాణ ఈజ్ రైజింగ్ అని సీఎం రేవంత్ రెడ్డి మొత్తుకుంటుండు.. యస్ తెలంగాణ ఈజ్ డెఫినెట్లీ రైజింగ్.. అప్పులు, ఆత్మహత్యలు, క్రైమ్ రేట్లో రైజింగ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశా�