తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో దేశంలోనే నెంబర్వన్ స్థానంలో నిలిచిందని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని 10వ వార్డులోని కుర్వగేరి, చాకలిగేరిలో ఇంటింటి ప్రచారం చ�
రూపాయి లంచం లేకుండా, అప్పు లేకుండా పేదలకు రూ.70 లక్షల విలువ చేసే డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ఉచితంగా అందజేస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్ వల్లనే రాష్ట్రంలో భూ తగాదాలు తగ్గాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఎవరి భూమి వారి చేతుల్లోనే ఉండటానికైనా, రైతుబంధు, రైతుబీమా సకా
తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనత సాధించింది. పారిశుద్ధ్యంలోనూ అగ్రస్థానంలో నిలిచింది. స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ పథకంలో దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో జాబితాలో అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ నంబర్వన్ �