నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో గుర్తుతెలియని దుండగులు ఇద్దరిపై కత్తులతో దాడి చేశారు. పట్టణానికి చెందిన అమీర్ ట్రావెల్స్ యజమాని ముబాషిర్ అలీపై ఇద్దరు కత్తులతో దాడికి దిగారు. అక్కడే ఉన్న జావీద్ దా�
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన 47 జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రీడాకారులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలడంతో పలువుర�
హైదరాబాద్ : నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయంగా సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో మరోసారి టికెట్ కేటాయిం
నిర్మల్ : జిల్లాలోని బైంసా పట్టణ బాలుర గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో 10 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. బుధవారం పాఠశాలలో వైద్య సిబ్బంది కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 9 మం�
హైదరాబాద్ : తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని వైఎస్ షర్మిల అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా నేతలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రకటనతోపాటు పలు అంశాలపై స్పష్టత నిచ్చారు. ఏప్రిల్ 9న లక్షమంద�
నిర్మల్ : భైంసాలో పరిస్థితి అదుపులోనే ఉందని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. భారీ పోలీస్ బందోబస్తుతో పరిస్థితిని చక్కదిద్దామని ఆయన అన్నారు. భైంసా అల్లర్లకు సంబంధించి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భైంసా ప�
హైదరాబాద్ : ఎస్సీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎస్సీల ప్రత్యేక అభివృద్ధి నిధి నోడల్ ఏజెన్సీ సమావేశం సోమవారం మాసబ్ ట్యాం�
హైదరాబాద్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని స్పీకర్ చాంబర్లో సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుకున్నారు. స్వల్ప అనారోగ్య
నిర్మల్ : భైంసా అల్లర్ల వెనుక ఎంతటివారున్నా వదిలిపెట్టమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇటీవల ఘర్షణలు చోటుచేసుకున్న మహాగావ్ గ్రామంతోపాటు భైంసా ప�
రంగారెడ్డి : రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను హయత్నగర్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొహెడ్ ఔటర్ రింగ్రోడ్డు వ�
హైదరాబాద్ : తెలంగాణలో పలు ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇవాళ ఖరారు చేసింది. టీఎస్ ఎడ్సెట్, లా సెట్, ఐసెట్ ప్రవేశ పరీక్ష తేదీలను వెల్లడించింది. ఆగస్టు 19, 20న ఐసెట్, 23న లా సెట్, 24, 25న ఎడ్
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా రంగంపల్లి శివారులో గూడెం ఎత్తిపోతల పథకం పైపులైన్ పగిలింది. దీంతో దాదాపు 200 ఎకరాల్లో పంట నీటమునిగింది. పొలాలు నీటమునగడంతో రైతులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. ఏటా పైపులైన్ ప�
నల్లగొండ : ఈ నెల 14న జరుగనున్న నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ముంబై నుంచి జిల్లా కేంద్రానికి బ్యాలెట్ పేపర్లు వచ్చా�